సగటు దిగుబడులు – పంట రుణం – పంటల బీమా – ఆదాయాలు – ఆరోగ్య సమస్యలు (తెలంగాణా రాష్ట్రంలో పత్తి ఒక ప్రధానమైన పంట) 1. 2019 ఖరీఫ్ పంటల సాగు వివరాల ప్రకారం రాష్ట్రంలో ఆగస్టు 21 నాటికి 17,61,598 హెక్టార్లలో పత్తి సాగయింది. సాధారణ పత్తి సాగు విస్తీర్ణం (17,24,982 హెక్టార్లు) …
అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిద్దాం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టి భూ సంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి రెవెన్యూ శాఖకు తగినంత మంది సిబ్బంది, మౌలిక సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటు, అవినీతి రహిత పాలనా పద్ధతులు కల్పించాలి. శిక్షణ పొందిన ప్రత్యేక అధికారులతో రెవెన్యూ పరిపాలనను పునరుద్ధరించాలి. నిరంతరం భూ …
1 సెక్షన్ 6: విత్తన నాణ్యతలో… విత్తన నాణ్యత విషయంలో జర్మినేషన్ మరియు స్వచ్ఛతపై స్పష్టమైన వివరణ ఉండాలి. జర్మినేషన్ 80 శాతం ఉండాలి. అంతకు తక్కువ ఉంటే లైసన్స్ రద్దు చేయాలి. స్వచ్ఛత 100 శాతం ఉండాలి. 2. సెక్షన్ 11: రాష్ట్ర విత్తన కమిటీలలో… రాష్ట్ర కమిటీలో ముగ్గురు రైతు ప్రతినిధులను (ఒకరు …
కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం-2004కు 2010లో సవరణ తెచ్చింది. ఈ చట్టాలు పార్లమెంట్లో ఆమోదానికి పెట్టలేదు. ప్రస్థుతం కేంద్ర 2014 చట్టానికి సవరణలు తేస్తూ ”విత్తన చట్టం -2019 ముసాయిదాను” చర్చకు విడుదల చేసింది. 2014లోని చట్టాలు, 2019 సవరణలు ఈ దిగువ చర్చించబడినాయి. అధ్యాయం -1 ప్రాధమికమైనవి సెక్షన్ -1, చట్టం టైటిల్ …
తుమ్మి (తుంబి) ఇంగ్లీషుపేరు: తుంబై శాస్త్రీయ నామం: లూకాస్ ఏస్పరా కుటుంబం: లామిఏసియే ఈ మొక్క లు ఎక్కువగా వర్షాభావ ప్రాంతాలలో, తేలికపాటి నేలలో పెరిగే ఏకవార్షిక కలుపు మొక్క. సుమారు 15-60 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాండం నలుపలకలుగా ఉండి, నూగును కలిగి ఉంటుంది. సన్నని అండాకారం కలిగిన పత్రాలు కణుపుకు ఇరువైపులా ఉంటాయి. …
కాంప్లెక్స్ ఎరువులకు యూరియా ప్రత్యామ్నాయం కాదు రోజు రోజుకూ పెరిగిపోతున్న ఎరువుల ధరలతో కుదేలవుతున్న రైతులకు కాంప్లెక్స్ ఎరువుల కన్నా తక్కువ ధరలకే లభ్యమవుతున్న యూరియా ఓ ప్రక్క, యూరియా వేసిన వెంటనే పైరు పచ్చగా కన్నుల పండుగగా అగుపడడం మరో ప్రక్క వెరసి అధిక మోతాదులో యూరియాను వాడుటకు రైతులు మొగ్గు చూపుతున్నారు! ఫలితం… …
పత్తి పంటలో జాగ్రత్తలు: ఈ సంవత్సరం పత్తి పంటలో తుపాను ప్రభావం వల్ల పత్తి తీయడం ఆలస్యం అయింది. ప్రస్తుతం పత్తి అన్ని ప్రాంతాలలో చివరిదశలో ఉంది. సాధారణంగా చివరిలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా వుండొచ్చు. తేమగా వున్న పత్తిని తీయకూడదు. పత్తి తీసిన తరువాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టినట్లైతే రంగుమారి నాణ్యత …
(రసంపీల్చే మరియు ఇతర చిన్న చిన్న పురుగుల కొరకు)5 కిలోల పచ్చి వేపాకు ముద్ద (బాగా నూరిన) లేదా 5 కిలోల ఎండు ఆకులు లేదా వేపపండ్ల పొడిని 100 లీటర్ల నీళ్ళలో వేయండి. అందులో 5 లీటర్ల గోమూత్రం మరియు 1 కిలో ఆవు పేడను కలపండి. తర్వాత ఒక కర్ర సహాయంతో బాగా …
1. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఇప్పటికీ 60 శాతం జనాభా గ్రామీణ ప్రాంతంలోనే వుంది. రైతులు, వ్యవసాయకూలీలు, చేతి వృత్తుల కళాకారులు, విభిన్న జీవనోపాధులతో జీవించే శ్రామిక కులాల ప్రజలు – గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అతి తక్కువ ఆదాయాలతో జీవిస్తున్నారు. ఆయా సమూహాల సమస్యలు తీవ్రంగా వున్నాయి. 2. రాష్ట్ర స్థాయిలో జీడీపీ నికరంగా …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రారంభం అయిన ”వై.ఎస్.ఆర్. రైతు భరోసా” పథకమునకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. సాగు భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతు కుటుంబానికి సంవత్సరానికి కేవలం రూ. 6,000/-లు, అవి కూడా మూడు విడతలుగా ఇచ్చే పి.ఎం. కిసాన్ సమ్మాన్ పథకం కేవలం …