ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’ (18001203244) సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మిత్ర హెల్ప్లైన్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 14న వికారాబాద్ జిల్లాలో అప్పటి జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్ గారిచే ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రైతు ఆత్మహత్యలు నివారించడం. రైతు తమ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి ఏదైనా హెల్ప్లైన్ …
వ్యవసాయ కుటుంబాల ఆదాయాలు ఎలా పెరుగుతాయి…? సమాజ అభివృద్ధి అంటే, సమాజంలో వున్న అన్ని కుటుంబాల జీవన ప్రమాణాల అభివృద్ధి అని అర్థం చేసుకోవాలి. అంతే కానీ కేవలం రాష్ట్ర, జిల్లా స్థాయి స్థూల అభివృద్ధి (జీడీపీ) పెరగడమే, రాష్ట్ర అభివృద్ధిగా పరిగణిస్తే ఏమీ ఉపయోగం ఉండదు. రాష్ట్రంలో సంపద పెరగొచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం …
అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిద్దాం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టి భూ సంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి రెవెన్యూ శాఖకు తగినంత మంది సిబ్బంది, మౌలిక సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటు, అవినీతి రహిత పాలనా పద్ధతులు కల్పించాలి. శిక్షణ పొందిన ప్రత్యేక అధికారులతో రెవెన్యూ పరిపాలనను పునరుద్ధరించాలి. నిరంతరం భూ …
1 సెక్షన్ 6: విత్తన నాణ్యతలో… విత్తన నాణ్యత విషయంలో జర్మినేషన్ మరియు స్వచ్ఛతపై స్పష్టమైన వివరణ ఉండాలి. జర్మినేషన్ 80 శాతం ఉండాలి. అంతకు తక్కువ ఉంటే లైసన్స్ రద్దు చేయాలి. స్వచ్ఛత 100 శాతం ఉండాలి. 2. సెక్షన్ 11: రాష్ట్ర విత్తన కమిటీలలో… రాష్ట్ర కమిటీలో ముగ్గురు రైతు ప్రతినిధులను (ఒకరు …
కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం-2004కు 2010లో సవరణ తెచ్చింది. ఈ చట్టాలు పార్లమెంట్లో ఆమోదానికి పెట్టలేదు. ప్రస్థుతం కేంద్ర 2014 చట్టానికి సవరణలు తేస్తూ ”విత్తన చట్టం -2019 ముసాయిదాను” చర్చకు విడుదల చేసింది. 2014లోని చట్టాలు, 2019 సవరణలు ఈ దిగువ చర్చించబడినాయి. అధ్యాయం -1 ప్రాధమికమైనవి సెక్షన్ -1, చట్టం టైటిల్ …
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రారంభం అయిన ”వై.ఎస్.ఆర్. రైతు భరోసా” పథకమునకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. సాగు భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతు కుటుంబానికి సంవత్సరానికి కేవలం రూ. 6,000/-లు, అవి కూడా మూడు విడతలుగా ఇచ్చే పి.ఎం. కిసాన్ సమ్మాన్ పథకం కేవలం …