వాతావరణం: చల్లని వాతావరణం అవసరం. పగటి ఉష్ణోగ్రత 320 సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 15-200 సెల్సియస్ మధ్య చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల వుండదు. నేలలు: నీటి పారుదల మరియు మురుగు నీటి వసతిగల ఇసుక లేక ఎర్రగరప నేలలు అనుకూలం. పి.హెచ్. 5.2-7 వుండి ఆమ్ల లక్షణాలు గల నేలలు, …
సాధారణంగా రైతులు కలుపును అరికట్టడానికి నీళ్ళు ఎక్కువగా పెట్టి ఉంచుతారు. కాలువల ప్రాంతాల లోనే కాకుండా చెరువులు, బోర్లకింద కూడా పంటకు అవసరం కన్నా నీటి వినియోగం ఎక్కువగా ఉంది. నీళ్ళు నిలబడి ఉన్న నేలల్లో గాలి ఆడక వరి వేళ్ళు ఆరోగ్యంగా పెరగవు. అందుకే శ్రీ పద్ధతిలో పొలంలో నీళ్ళు నిలబడేలా కాకుండా కేవలం …
పత్తిలో పూత దఫాలుగా రావడం వలన ప్రత్తిని కనీసం నాలుగైదు సార్లు తీయాల్సి వుంటుంది. సరైన పద్దతులు అవలంబించనట్లయితే పత్తి ధర పలకదు. పత్తి తీసే కూలీలకు ఈ విషయంలో శిక్షణ అవసరం. పత్తి తీసేటపుడు జాగ్రత్తలు: 1. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి. 2. ఎండిన ఆకులు, చెత్త …
గొర్రెల పెంట ఎరువు: రైతులు వేసవి సమయంలో పొలాలలో పంటలు లేనప్పుడు గొర్రెల మందను పొలాలలో కట్టి వేయడం అనాదిగా వస్తున్న పద్ధతి. ఇది భూసారాన్ని పెంచడానికి ఒక సులువైన పద్ధతి. గొర్రెలు విసర్జించిన పెంట, మూత్రాలలో మొక్కలకు కావలసిన అన్ని పోషక పదార్థాలు కొద్ది శాతంలో లభిస్తాయి. అంతేకాకుండా గొర్రెలు అనేక రకాల ఆకులను …
మానవుడు వ్యవసాయం మొదలుపెట్టక ముందు నుంచీ నేల క్రమం తప్పకుండా దున్నబడేది…వానపాములతోనే నేలలో సొరంగాలు చేస్తూ నేలపైని ఆకులు, అలములను నేలలో కలుపుతూ వానపాములు నేలలను గుల్లగా చేస్తాయి. అందువల్ల వర్షం నీరు బాగా ఇంకుతుంది. వేర్లు మరింత లోతుకు చొరబడతాయి. వానపాములు నేలలోని సేంద్రియ పదార్ధాలను తింటూ విసర్జించటం వల్ల వాటి శరీరంలో అనేక …
నాబార్డ్ సహకారంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఏర్పడిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల సి.ఇ.ఓ.లకు మూడు రోజులు శిక్షణా తరగతులు సి.ఎస్.ఎ. ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. ఈ తరగతులకు 25 ఎఫ్.పి.ఓ.ల నుండి సి.ఇ.ఓ.లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయరంగ సమస్యలు, ఎఫ్.పి.ఓ.ల నిర్మాణ లక్ష్యాలు, సి.ఇ.ఓ.ల బాధ్యతలు తదితర అంశాలపై …
రైతు పేరు: గంగల మహేశ్వరరెడ్డి తండ్రి పేరు: గంగల పెద్ద భీమారెడ్డి గ్రామము: సింధనూరు మండలం: ఐజ జిల్లా: మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఐజ మండలం, సింధనూరు గ్రామంలో దాదాపు 350 కుటుంబాలు, 1400 మంది ఓటరు జనాభా వున్నారు. అందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారే. గ్రామంలో సాగునీటి కోసం తుంగభద్రా నది …
నగరాలు మారుతున్నాయి, పల్లెలు ఇంతకు ముందు లాగా లేవు. నగర, పట్టణ వాసుల ఆదాయాలలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నప్పటికీ, గ్రామాలలో నివసించే 60 కోట్ల వ్యవసాయ కుటుంబాలకు కొన్ని రాయితీలు ఇస్తున్నప్పటికీ పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గా లేదు. గత 17 సం||లలో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, ప్రస్తుతం ఉన్న రైతులలో …
ఇంగ్లీషు పేరు: అలోవీరా శాస్త్రీయ నామం: అలో బార్బడెన్ సిస్ (లేదా) అలోవీరా కుటుంబం: జాంతోరిఏసియా (లిలియేసి) అలోవీరా సుమారు 2 అడుగుల ఎత్తు పెరిగే రసవంతమైన పత్రాలతో పెరిగే బహువార్షిక మొక్క. పత్రాలు దగ్గరగా ఒకే చోటు నుండి గుత్తివలె వస్తాయి. పత్రాలు అడుగు భాగం వెడల్పుగా ఉండి, రానురానూ సన్నబడుతూ ఉంటాయి. పత్రాల …
సగటు దిగుబడులు – పంట రుణం – పంటల బీమా – ఆదాయాలు – ఆరోగ్య సమస్యలు (తెలంగాణా రాష్ట్రంలో పత్తి ఒక ప్రధానమైన పంట) 1. 2019 ఖరీఫ్ పంటల సాగు వివరాల ప్రకారం రాష్ట్రంలో ఆగస్టు 21 నాటికి 17,61,598 హెక్టార్లలో పత్తి సాగయింది. సాధారణ పత్తి సాగు విస్తీర్ణం (17,24,982 హెక్టార్లు) …