1. వరి రబీ వరిలో తెగుళ్ళ నివారణ (సమగ్ర సస్యరక్షణ) అగ్గి తెగులు, పొడ తెగులు, ఆకు ఎండు తెగులు, పొట్టకుళ్ళు తెగులు వీలైనంత వరకు తెగుళ్లను తట్టుకోగ వరి రకాలను ఎంపిక చేసుకోవాలి. తెగులు సోకని వరి పైరు నుండి విత్తనాలను ఎంచుకోవాలి. విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధిని పాటించాలి. గత పంట అవశేషాలను …
భూసారాన్ని మరియు తేమను నేలలో వృద్ధిచేసుకోవటానికి ఒకే విధమయిన పద్ధతులు ఉన్నాయి. అయితే వీటన్నిటికి సమాన ప్రాముఖ్యతను ఇచ్చి పాటించాలి. ఈ పద్ధతుల సహజత్వాన్ని ఆటంకపరిచే, నష్టపరిచే రసాయన ఎరువులను దూరం చెయ్యాలి. పంట ఎన్నిక పచ్చిరొట్ట ఎరువులు పచ్చిఆకు ఎరువులు సేంద్రియ ఎరువులు వానపాముల ఎరువు జీవన ఎరువులు మల్చింగ్ పద్ధతి పంటల ఎన్నిక: …
వేరుశనగలో వచ్చే తిక్క ఆకుమచ్చ తెగులు వాతావరణంలో అత్యల్ప ఉష్ణోగ్రత 21 డిగ్రి సెం.గ్రే. లేదా అంతకంటే ఎక్కువగా ఉండి ఆకులపై తేమ 10 గంటలకంటే ఎక్కువ సేపు ఉన్నట్లయితే విపరీతంగా వస్తుంది. మిరపలో వచ్చే ఎండుతెగులు వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత, భూమిలో తేమవుండి పొలాల్లో మురుగునీరు పారుదల సరిగాలేని ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. వరిలో …
ముఖ్యమైన మిరప రకాలు బార్డ్స్ ఐ చిల్లీ (ధని) ఇది ముఖ్యంగా మిజోరాం, మణిపూర్ ప్రాంతాల్లో పండిస్తారు. మిరప రకల్తవర్ణంలో ఉండి ఎక్కువ ఘాటును కలిగి ఉంటుంది. ఇది ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో కోతకు వస్తుంది. కలకత్తా మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. ఇందులో క్యాప్సిసిన్ శాతం 0.58 2.బ్యాడగి ఇది ముఖ్యంగా కర్ణాటకలోని …
విత్తనశుద్ధి ఎంపిక చేసిన విత్తనాలను విత్తేందుకు ముందు రకరకాల పద్ధతుల్లో విత్తనశుద్ధి చేసినచో పంటకాలంలో ఆశించే చీడపీడలను చాలావరకూ నివారించవచ్చు. ఆవు మూత్రంతో విత్తనశుద్ధి: విత్తనాల్ని ఆవు మూత్రంతో శుద్ధి చేయడం వల్ల మొక్కలలో రోగాలకు తట్టుకునే శక్తి పెరుగుతుంది. మొదట 500 మిల్లీలీటర్ల ఆవు మూత్రాన్ని ఒక పెద్ద పాత్రలో పోసి ఉంచాలి. అందులో …
వరిలో వివిధ సాగు పద్ధతులు మనరాష్ట్రంలో వరి పంటను కాలువల కింద, చెరువుల కింద, బోరు బావుల కింద పండిస్తున్నారు. 1. నీటి సాగు పద్ధతి (పొలంలో నీరు నిల్వ ఉంచి పండించే పద్ధతి), 2. దమ్ములో విత్తు పద్ధతి, 3. మెట్ట సాగు పద్ధతి, 4. పరిమిత నీటి సాగు పద్ధతి, 5. శ్రీ …
ప్రధానం పొలం తయారీ విత్తనం వేయడానికి నారుమడిని సిద్ధం చేస్తు న్నప్పుడే, నారు నాటాల్సిన ప్రధాన పొలాన్ని తయారు చేయడం కూడా మొదలెట్టాలి. పొలాన్ని దున్నడం, చదును చేయడమే గాక, నేలను సారవంతం చేసే పనులు కూడా చేపట్టాలి. సేంద్రియ సేద్యం విధానంలో సులభంగా దొరికే దిబ్బ ఎరువు, వేపచెక్క వంటివి వేయాలి. వీటితో పాటు, …
నారుమడి తయారీ వరి విత్తడానికి ముందు నారుమడి స్థలాన్ని జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. విత్తనానికి తగిన పోషకాలు లభించే విధంగా నారుమడి నేలను సారవంతం చేయాలి. ఈ నేలలో పచ్చిరొట్ట ఎరువు వేసి దున్నాలి. చేదు గుణాలున్న వేప తదితర ఆకులు పచ్చిరొట్టకు బాగా ఉపయోగ పడతాయి. వేప ఆకు నేలను సారవంతం చేయడమే గాక …
కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణందీనిని స్ప్రే చేయడం పూత పిందె బాగా వస్తుంది“వరిలో గింజ నాణ్యత” పెరుగుతుందికావలసినవి:-12 కోడి గుడ్లునిమ్మకాయలునల్లబెల్లం12 కోడిగుడ్లు ఒక పాత్రలో పెట్టిఅవి మునిగే దాక నిమ్మరసం పోయాలితరువాత మూత పెట్టి 10 రోజుల పాటు ఉదయం సాయంత్రం మూత తీసి పెట్టాలి లేదా పగిలి పోతుంది10 రోజులకు గుడ్డు అందులో కరిగిపోతుందితరువాత దానిని …
మనరాష్ట్రంలో వరి పంటను కాలువల కింద, చెరువుల కింద, బోరు బావుల కింద పండిస్తున్నారు. 1. నీటి సాగు పద్ధతి (పొలంలో నీరు నిల్వ ఉంచి పండించే పద్ధతి), 2. దమ్ములో విత్తు పద్ధతి, 3. మెట్ట సాగు పద్ధతి, 4. పరిమిత నీటి సాగు పద్ధతి, 5. శ్రీ పద్ధతి లాంటివి రైతులు అలనుసరిస్తున్నారు. …