వివిధ పంటలలో ‘పేనుబంక’ పురుగు ఆశించు కాలం: జులై – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేనుబంక తట్టుకునే రకాలను నాటుకోవడం. ఎకరానికి 15-20 జిగురు పూసిన పల్లాలను ఏర్పాటు చేసుకోవాలి. పొలం చుట్టు 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి. నివారణ : పురుగుమందుల వాడకం ఆపిపేసిన పొలాల్లో రైతుమిత్ర పురుగులైన …
జొన్నలో రసం పీల్చు పురుగు పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్ – జనవరి పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. పొలం చుట్టూ 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి. బంతి మరియు ఆముదం మొక్కలను ఎర పంటగా అక్కడక్కడ వేసుకోవాలి. నివారణ : పురుగులను పారద్రోలడానికి 5 శాతం వేపకషాయం …
వరిలో గొట్టాల పురుగు పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొక్కలను సరియైన దూరంగా నాటాలి. పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి. 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. నివారణ: పొలంలో …
వరిలో ఆకు చుట్టు పురుగు పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొక్కలను సరియైన దూరంగా నాటాలి. పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి. 8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. నివారణ …
ఆకుచుట్టు పురుగు: కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు ఆకులను చుట్టగా చుట్టుకుని ఆకులను తింటుంది. ఈ పురుగు ఉధృతి అక్టోబర్ – నవంబర్ మాసాలలో ఎక్కువగా ఉంటుంది. నివారణ: 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి. కాయ …
పురుగులు: ఆకుచుట్టు పురుగు: కంది పెరిగే దశలో ఆకుచుట్టు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు ఆకులను చుట్టగా చుట్టుకుని ఆకులను తింటుంది. ఈ పురుగు ఉధృతి అక్టోబర్ – నవంబర్ మాసాలలో ఎక్కువగా ఉంటుంది. నివారణ: 5 శాతం వేప కషాయం లేదా నీమాస్త్రం వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పంటపై పిచికారీ చేయాలి. …
భూమిలో సారం పెంచుకోవటానికి మట్టిలో జీవపదార్థాన్ని పెంచుకోవాలి. అది ఎకరానికి ప్రతి పంటకాలానికి కనీసం 1-2 టన్నులు వుండాలి. ఇందుకోసం పంట వ్యర్థాలను కానీ, మొక్కల/ చెట్ల ఆకులను కానీ వాడుకోవచ్చు. జీవ పదార్థాన్ని భూమిని కప్పి వుంచటానికి వాడుకోవాలి. జీవ పదార్థం లేకుండా కేవలం పంచగవ్య, జీవామృతం లాంటివి వాడుకుంటే ఉపయోగం ఉండదు. సేంద్రియ …
సాలమ్మ అనే మహిళా రైతు అనంతపురం జిల్లా తలపుల మండలం ఒదుల పల్లి పంచాయితి గొల్ల పల్లి తాండ నివాసి. ఈమె భర్త 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఈమెకి 10 మంది సంతానం 4 కుమారులు 6 మంది కూతుర్లు. భర్త చనిపోయిన తరువాత చిన్న కొడుకు దగ్గర, జీవనం కొనసాగిస్తూ వుండేది. …
ఉమా దేవి అనంతపురం జిల్లా తలపుల మండలం, ఒదుల పల్లి పంచాయితి, గొల్ల పల్లి తాండా గ్రామ నివాసి. ఈమె భర్త లారీ డ్రైవర్. వీరికి 4 ఎకరాల సొంత భూమి వుంది. ఆ భూమిలో వీరు ప్రధానంగా వేరుసెనగ పంటను సాగు చేసేవారు. నీటి వసతి కోసం వీరు వారి పొలంలో బావి త్రవ్వుకున్నారు. …
కడప జిల్లా పేరు చెబితేనే, కరువు చేసే కరాళ దృశ్యాలు కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. అలాంటి కడపలో కన్నీళ్లు పారడం కాదు, కందులు పండించడం కూడా సాధ్యమేనంటున్నారు ఇక్కడి శ్రమజీవి. సుస్థిర వ్యవసాయ కేంద్రం సాయంతో, పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతిలో, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భూమినే నమ్ముకున్న వారు కొత్త ఆశలతో మరోసారి మట్టిని తమ …